Header Banner

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

  Sat Jun 14, 2025 19:30        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వాతంత్య్రం మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో "ఆడబిడ్డ నిధి" పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలు (BPL/APL కుటుంబాలు) అర్హులు కావచ్చు. అర్హులైన లబ్ధిదారులకు నెలకు రూ.1500 చొప్పున, ఏడాదికి రూ.18,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. దీనికోసం ఆధార్ కార్డ్, వయసు నిర్ధారణ పత్రం, బ్యాంక్ ఖాతా వంటి వివరాలను సమర్పించి, అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

ఈ పథకానికి 2024-25 బడ్జెట్‌లో రూ.3,341.82 కోట్లను కేటాయించారు. ఇందులో ఎస్సీ మహిళలకు రూ.1,198.42 కోట్లు, బీసీలకు రూ.1,069.78 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గానికి రూ.629.37 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు, మైనారిటీ మహిళలకు రూ.83.79 కోట్లు నిర్దేశించారు. త్వరలో ఈ పథకం ప్రారంభానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్థిరత్వం, స్వావలంబన పెంపుదలతో పాటు సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రయత్నం జరుగనుంది.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #AadaBiddaNidhi #WomenEmpowermentAP #ChandrababuPromises #AndhraWelfareSchemes #MonthlySupportForWomen #SuperSixSchemes #FinancialFreedomForWomen #TeluguMahilalu #CBNForWomen